అమెరికా అనుభవాలలో భారతదేశ స్వాతంత్య వేడుకలు.

అమెరికా పర్యటనలో ఉన్న డాక్టర్ లక్కరాజు నిర్మలను ఈరోజు యూఎస్ లోని టెక్సాస్ క్యాపిటల్ ఆస్టిన్ నగరంలో ఇండియా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆహ్వానించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఆటపాటలతో ఆహ్లాదంగా మన దేశ ప్రగతిని చాటారు పిల్లలు పెద్దలుఈ సందర్భంగా డాక్టర్ లక్కరాజు నిర్మల మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నా తల్లి భూమి భారతిని అని మన దేశ చరిత్ర త్యాగాలు ఎంతో ఉన్నతమైన వని ప్రతివారు తెలుసుకోవలసిన అగత్యం ఉందని స్వాతంత్ర వేడుకల్లో చెప్పారు పాల్గొన్న వారికి మెడల్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్కృతిక సంస్థల విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు క్యాపిటల్ లోపలి భవనంలోనూ బయట కూడాను. జరిగాయి ఉదయం 10:00 నుంచి 1:00 వరకు జరిగాయి. 9వ తారీకు నుంచి 15 వరకు యూఎస్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి

    

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మధురమైన రోజు

మన మహిళామణులు