“పిల్లలు – ఆర్థికపరిస్థితులు”

నేటి భారతయం

“నేటి భారతీయమ్ ” అనే శీర్షికతో డాక్టర్ మజ్జి భారతి గారు తరుణి పత్రిక పాఠకుల కోసం ప్రతి వారం ఒక చక్కని కాలమ్ ను అందించే బోతున్నారు. డాక్టర్ మజ్జి భారతి గారు MBBS , MD పూర్తి చేసారు.
మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తీసుకుని రచయిత్రి డాక్టర్ గా , సమాజ పరిశీలకులుగా వారి అమూల్యమైన అభిప్రాయాలను, అనుభవాలను ఈ ” నేటి భారతీయం ” కాలమ్ ద్వారా తరుణి పాఠకులకు అందించనున్నారు.
– సంపాదకులు .

డాక్టర్ మజ్జి భారతి

పిల్లలకుచిన్నప్పటినుండిపొదుపుయొక్కఆవశ్యకతతెలియచెప్తూఉండాలి. దానికిముందు, మనముచేసిందేపిల్లలకుచెప్పాలి. పిల్లలకుచెప్పినదేచెయ్యాలి. అలాచేసినప్పుడుపిల్లలకుమనమీదగౌరవంపెరుగుతుంది. మాఅమ్మానాన్నవాళ్లుచేసిందేనాకుచెప్తారుఅనిమనమీదఆరాధ్యభావంపెరుగుతుంది. మనముచెయ్యనిదివాళ్లకుచెప్పితే, వాళ్లకుమనమీదగౌరవంసన్నగిల్లుతుంది. అప్పుడుపిల్లలుమాటవినకపోవడమేకాకుండా, ఎదురుతిరిగేఅవకాశంఎక్కువగావుంటుంది.

పిల్లలదగ్గరనిజాలనుయెప్పుడూదాయకూడదు. ముఖ్యంగాఆర్థికస్తోమతగురించి. కానివాటినిచెప్పేటప్పుడు, వాళ్లానిజాన్నిఅంగీకరించేలా, సున్నితంగాచెప్పగలగాలి. పిల్లలెప్పుడూయెదుటివారితోతమనిపోల్చిచూసుకుంటారు. అలాపోల్చిచూసుకోవడంతప్పని, చదువులోమాత్రమేయెదుటివాళ్ళతోపోల్చిచూసుకొని, బాగాచదవాలనేవిషయాన్ని, చిన్నప్పటినుండివాళ్లకిమనంసరిగ్గాచెప్పగలిగితే, వాళ్లభవిష్యత్తునుగురించినదిగులుమనకుండదు.

మనఆర్థికపరిస్థితిదృష్ట్యాపిల్లలకుమనంఏదైనాకొనివ్వలేకపోయినప్పుడు, ‘ఆవస్తువుమనదగ్గరలేదనిచిన్నతనముగాభావించకూడదు. నువ్వుబాగాచదువుకొనిమంచిఉద్యోగంతెచ్చుకొని, ఆవస్తువుకొనుక్కుందువని’ పిల్లలకునచ్చచెప్పగలగాలి. అప్పుడురెండుఉద్దేశాలునెరవేరుతాయి. ఒకటిపిల్లవాడుఆవస్తువుగురించిమారాముచెయ్యడంఆపడమేకాకుండా, ఆవస్తువుతనేసంపాదించుకోవాలనేకోరికతోపట్టుదలగాచదువుకుంటాడు. లేకపోవడమనేదినేరంకాదు. కానీఎదుటివాళ్ళతోపోల్చిచూసుకోవడమనేదిఒకరకంగాతప్పేనని, వాళ్లచిన్నిమనసుఅంగీకరించేటట్టుచెప్పాలి. మనకులేనిదానినిసాధించడానికిప్రయత్నంచెయ్యాలనేవిషయంకూడావాళ్లకుఅవగతమయ్యేటట్టుచూడాలి. మనకులేదనేభావాన్నిఅధిగమించాలనిపిల్లలకుఅర్థమయ్యేటట్లుచెప్పాలి.

అలాగే, యింకొకరితోసరిపోల్చుకోకుండా, మనకున్నదాంతోనేసంతృప్తిచెందడమనేది, విజ్ఞలకుండవలసినబలమైనలక్షణమని, అటువంటివిజ్ఞతనుమనముసంపాదించుకోవాలని, పిల్లలమనసుల్లోబలముగానాటేటట్లుమనప్రవర్తనవుండాలి.పెద్దవాళ్ళు, వాళ్ళబాధ్యతలెలానిర్వర్తిస్తున్నారో… అంటేయింటికికావలసినవస్తువులుసమకూర్చడంనుండి, పిల్లలచదువులు, మిగిలినవిషయాలుయెలాపట్టించుకుంటారో, అలాగేపిల్లలుకూడావాళ్ళబాధ్యతలు… అంటేచదువుకోవడం, తల్లిదండ్రులుచెప్పినదివినడం, యితరులనుయిబ్బందిపెట్టకుండానడుచుకోవడంమొదలైనవనినెరవేర్చాలని, వాళ్లకుఊహవచ్చినప్పటినుండీచెప్తూవుంటే, పెద్దయ్యాకపిల్లలుమాటవినడంలేదనేసమస్య, చాలావరకుకనిపించదు.

పెద్దవాళ్లుగుర్తుపెట్టుకోవాల్సినముఖ్యవిషయమేమిటంటే, పిల్లలదగ్గరఎప్పుడూమనఆర్థికపరిస్థితిదాయకూడదు. అబద్ధాలుచెప్పకూడదు. లేనిపోనిగొప్పలుచెప్పకూడదు. మీకోసంయేమైనాచేస్తామనేతప్పుడుసంకేతాలనుపిల్లలకుయివ్వకూడదు. మనస్తోమతనుదాటియెప్పుడూఖర్చుపెట్టకూడదు. అలాచేసినప్పుడేపిల్లలువాస్తవాన్నిగ్రహించుకొని, దానికితగినట్టువాళ్లనివాళ్లుసరిదిద్దుకుంటారు. పెద్దయ్యాకతల్లిదండ్రులకుమంచిపేరుతీసుకువస్తారు.

సర్వేజనాసుఖినోభవంతు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఎడారి కొలను